ఆర్థిక సాయం అందజేత

Submitted by Upender Bukka on Fri, 23/09/2022 - 12:01
Financial aid provider

ప్రజా జ్యోతి నాగారం 22సెప్టెంబర్..///. నాగారం మండల కేంద్రానికి చెందిన శిలోజు గోపయ్య చారి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆర్థిక ఇబ్బందు లలో  ఉన్న ఆ కుటుంబాన్ని తెలంగాణ ఉద్యమకారుడు ,ఆరాధ్య  ఫౌండేషన్ ఛైర్మెన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్  గురువారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆ కుటుంబానికి ఓదార్పునిచ్చారు. భవిష్యత్తులో ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.