ములుగు జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి): అన్నదమ్ములకు మొదలైన గొడవ తమ్ముడి ప్రాణాల మీదికి తెచ్చింది.కోపం పట్టలేక అన్న తన తమ్ముడిని కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు.ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలో బుధవారం రాత్రి జరిగింది. కమలాపురంలోని అల్లూరి సీతారామరాజు వీధి (చెరువుకట్ట ఏరియా)కు చెందిన మునుకుంట్ల సంపత్ మునుకుంట్ల శేఖర్ ఇద్దరు అన్నదమ్ములు బుధవారం రాత్రి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది.అది కాస్తా ముదరడడంతో కోపోద్రికుడైన అన్న మునుకుంట్ల సంపత్ తన తమ్ముడు శేఖర్ ముఖంపై కర్రతో గట్టిగా కొట్టాడు. దీంతో మునుకుంట్ల శేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.ఈ సమాచారం అందుకున్న పోలీసులు గురువారం సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్