బచ్చన్నపేట సెప్టెంబర్ 7 ప్రజా జ్యోతి:మండలంలోని పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు ఉన్నత అధికారుల సూచన మేరకు ఎస్సై నవీన్ కుమార్, సృజన్ కుమార్ ఆధ్వర్యంలో రౌడీషీటర్లకు పలు సూచనలు చేశారు. సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఎలాంటి తగాదాలకు గొడవలకు తల దూర్చొద్దని, భూతగాదాలు సెటిల్మెంట్ చేయొద్దని, లా అండ్ ఆర్డర్ సమస్యలు తీసుకురావద్దని సూచించారు. మంచి క్రమశిక్షణతో కలిగి ఉండాలని భవిష్యత్తులో మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులపై రౌడీ షీటర్లను తొలగించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- 4 views