నడిగూడెం, సెప్టెంబర్ 15 ,ప్రజాజ్యోతి: నడిగూడెం మండలం పరిధిలోని వేణుగోపాలపురం గ్రామములో రైతు సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల మీద అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామాల్లో అనేకమందికి అర్హులైన వారికి పింఛను రావట్లేదని ఆన్లైన్ ఓపెన్ చేసి అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మల్లెల వెంకన్న,రేఖ తిరపయ్య, కిన్నెర వెంకన్న పిచ్చయ్య, మౌలానా, నాగ, తిరపయ్య, నజీర్, లింగరాజు, భరత్, రాంబాబు, శ్రీకాంత్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్