ప్రజా జ్యోతి సూర్యాపేట టౌన్ 27సెప్టెంబర్.//.... సూర్యాపేట శాసనసభ్యులు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గుంట కండ్ల జగదీష్ రెడ్డి ఆదేశానుసారం 19వ వార్డు ఆడపడుచులకు తెరాస కౌన్సిలర్ సుంకరి అరుణ రమేష్ చేతుల మీదగా చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు అంజిరెడ్డి, నాగచారి, యాదగిరి, సీతారాములు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.
- 4 views