పోడు భూములు పై అవగాహన సదస్సులో పాల్గొన్న డి యప్ ఓ సతీష్

Submitted by Ramesh Peddarapu on Fri, 30/09/2022 - 10:57
 D. Yup O Satish participated in the awareness conference on waste lands

పాలక వీడు,సెప్టెంబర్29(ప్రజా జ్యోతి); పాలకీడు మండలం గుడుగుంట్ల పాలెం గ్రామపంచాయతీ రైతు వేదికలో గురువారం రోజు పోడు భూముల దరఖాస్తుల గురించి, ఎఫ్ ఆర్ సి కమిటీ గురించి సూర్యాపేట జిల్లా డిఎఫ్ ఓ సతీష్ చే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకీడు ఎమ్మార్వో శ్రీదేవి, ఎంపీడీవో వెంకటాచారి, ఎంపిఓ దయాకర్,ఫారెస్ట్ అధికారులు, మండల రెవెన్యూ ఆఫీస్ సిబ్బంది, ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.