భూపాలపల్లి సెప్టెంబర్6 ప్రజాజ్యోతి. ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం జరుపుకోవాలని భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వినాయక మండపాల కమిటీ సభ్యులతో స్థానిక పోలీస్ స్టేషన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా సీఐ రాజిరెడ్డి వినాయక మండపాల కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని, మధ్యం సేవించి వాహనాలు నడపటం, గొడవలకు దిగడంలాంటివి చేయకూడదన్నారు. ఊరేగింపులో డీజేలు ఉపయోగించవద్దని, నిర్నీత సమయంలో నిమజ్జన ప్రాంతాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని పలు వినాయక మండపాల కమిటీ అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్