లింగాపూర్ సెప్టెంబర్ 22 (ప్రజా జ్యోతి) ..// విద్యుత్ సౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీఈ శ్రీనివాస్ హెచ్చరించారు. విద్యుత్ ఏడిఈ శ్రీనివాస్ గురువారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ మండలంలోని చుట్టుపక్కల గ్రామాలలో విద్యుత్ అధికారులు ఇంటింటి కి తిరుగుతూ విద్యుత్ స్తంభాలను, అక్రమ కనెక్షన్లు, బకాయి బిల్లులను పరిశీ లించారని అన్నారు. ఎస్సీ ఎస్టీలకు వంద యూనిట్ ల వరకు మాత్రమే ఉచిత విద్యుత్ సరఫరా ఉంటుందని, దానిలో భాగంగా మీటరు లేని ఎస్సీ, ఎస్టీ ప్రజలకు బకాయిలు ఉన్న వారికి వారి విద్యుత్ కనెక్షన్ తొలగించడం జరిగిందని తెలిపారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్