ప్రజా జ్యోతి నాగారం 14. ఈనెల 29న సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం నేమ్మికల్ గ్రామంలో శుభం ఫంక్షన్ హాల్ లో జరిగే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రెండవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బెల్లకొండ వెంకటేశ్వర్లు కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..... రాష్ట్రంలో కల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఐదు లక్షల కుటుంబాల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్పొరేషన్ కింద 5000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని తెలిపారు .తరతరాలుగా కళ్ళు గీత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. కల్లుగీత కార్మికులకు గీతన్న బంధు పథకం కింద పది లక్షల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బుర్ర ఎల్లయ్య గౌడ్ ,నాగయ్య, సోమయ్య, మధు, అబ్బయ్య, నాగరాజు ,సత్తయ్య, శ్రీను ,అశోక్, తదితరులు పాల్గొన్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్