మహాదేవపూర్ సెప్టెంబర్ 20 ప్రజాజ్యోతి;;;/ మహాదేవపూర్ మండల కేంద్రంలో జయశంకర్ భూపాలపల్లి జడ్పీ సీఈఓ శోభారాణి పర్యటించారు.మన ఊరు మన బడి పనుల పురోగతిని పరిశీలించిన తర్వాత వాడల్లో కొనసాగుతున్న మొబైల్ బూస్టర్ డోస్ టీకా కార్యక్రమాన్ని పరిశీలించారు.రెండు డోస్ ల టీకా పూర్తయిన వారు బూస్టర్ డోస్ టీకా తప్పనిసరిగా వేసుకోవాలని,టీకా లపై అపోహలు వద్దని,శరీరానికి రోగ నిరోధక శక్తి నిచ్చేందుకు టీకాలు తప్పనిసరిగా వేసుకోవాలని,టీకాల పట్ల నిర్లక్ష్యం చేస్తే.మన ఆరోగ్యానికి హాని చేసినట్లు అన్నారు.ప్రభుత్వం నుండి ఉచితంగా అందించే టీకాలను హక్కుగా పొందడం పౌరుడిగా మన బాధ్యత అని సర్పంచ్ శ్రీపతిబాపు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బి రాణి బాయి, ఎంపీడీఓ శంకర్ నాయక్,గ్రామ కార్యదర్శి రజినీకాంత్ రెడ్డి, ఏఈ రవీందర్,హెచ్ ఈ ఓ స్వామి, రాజా రమణయ్య, ఏ ఎన్ ఎం రుద్ర, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు..
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్