గణేష్ టెంపుల్లో భూమి పూజ కార్యక్రమం

Submitted by Srikanthgali on Sat, 17/12/2022 - 19:08
Bhumi Puja program in Ganesh Temples

గణేష్ టెంపుల్లో భూమి పూజ కార్యక్రమం

కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 17, ప్రజాజ్యోతి:

కొత్తగూడెం పట్టణం శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ నెల 19 వ తేది సోమవారం ఉదయం 11-45 ని.లకు దేవస్థాన నిధులు రూ. 49.50 లక్షలతో సాలాహారం, ఫ్లోరింగ్, డ్రైనేజ్, పెయింటింగ్, ఎలక్ట్రిఫికేషన్, ఇతర మైనర్ రిపేర్స్ పనులకు భూమిపూజ కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వేంకటేశ్వర రావు చే నిర్వహించబడుతుంది అని కార్యనిర్వహణాధికారి కె. సులోచన తెలిపారు. ఈ మహాత్తర కార్యక్రమం లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.