మల్హర్:వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాల పై జిల్లా కలెక్టర్ , డిపిఆర్వో ఆదేశాల మేరకు జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మండలంలోని కుంభంపల్లి, వల్లెంకుంట తో సహా పలు గ్రామాల్లో కళాకారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కళాకారులు పాటల ద్వారా విష జ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాటల రూపంలో ప్రజలకు వివరించారు.అనంతరం బాల్య వివాహాలు వల్ల కలిగే అనర్థాలు గురించి , చెట్లు పెంచడం వల్ల కలిగే లాభాలను వివరించారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్