వినాయకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్న అర్.కిషోర్

Submitted by Ashok Kumar on Thu, 01/09/2022 - 13:20
Ar. Kishore participated in the worship of Vinayaka

(ప్రజా జ్యోతి)  ఆగస్టు 31 : అల్లంపూర్:  ఉండవెల్లి మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలోని వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  •  ఆర్.కిషోర్ ని స్వాగతం పలుకుతూ బాణసంచా కాల్చి  పుల్లూర్ వాల్మీకి యూత్ ఆహ్వానించారు.
  • ఆర్.కిషోర్  మాట్లాడుతూ. 

అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.పుల్లూర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో వినాయకుని పూజలలో పాల్గొనడం సంతోషంగా ఉంది.ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి.

రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసిఆర్ .కి మరింత శక్తిని దేవుడు ఇవ్వాలని కొనియాడారు .ఈ కార్యక్రమంలో హుస్సేన్ ,జానీ ,రాజు , ధను , మనన్ , మల్లికార్జున్ , మదన్ ,రాఘవేంద్ర, ,పెద్దయ్య , రవి , శివ , వేణు , మోహన్ , శివ ,  శేషాద్రి నాయుడు ,షఫీ , నిషేర్ , రాజశేఖర్ గారు,లోకేష్ , రాజు , శేఖర్ ,మధు , విజయ్ ,  తదితరులు పాల్గొన్నారు.