టిఎస్ యూటీఎఫ్ మండల అధ్యక్షులుగా మడిషెట్టి కృష్ణమూర్తి
బచ్చన్నపేట, డిసెంబర్ 03, (ప్రజాజ్యోతి) :
యూటీఎఫ్ మండల
అధ్యక్షులుగా మడిషెట్టి కృష్ణమూర్తి ఎన్నికయ్యారు.
జనగాం జిల్లా బచ్చన్నపేట మండలంలో టీఎస్ యూటీఎఫ్ మండల కమిటీని శనివారం ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ తెలిపారు. ఉపాధ్యక్షులుగా నరసింహారావు, నర్సమ్మ, ప్రధాన కార్యదర్శిగా గుండె కనుకయ్య, కోశాధికారిగా గొట్టె కనుకయ్య,
కార్యదర్శులుగా శేఖరయ్య, సద్గుణాచారి, నాగేందర్, శ్రీనివాస్, క్రిష్ణవేణి, ఎన్నుకున్నట్లు తెలిపారు.
- 9 views