ఉచిత టైలరింగ్ కంప్యూటర్ శిక్షణా తరగతులు
భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 26 (ప్రజా జ్యోతి).//.. డిజిటల్ ఇండియా ప్రదాన మంత్రి గ్రామీన డిజిటల్ సాక్సరత్ అబియన్ పథకంలో బాగంగా యదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోఉచిత కుట్టుమిషన్ మరియు కంప్యూటర్ శిక్షణా కేంద్రంను ఉడిత గూృప్ అప్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చేగురి రామణవాసు ప్రారంబించారు. ఈ సందర్భంగా అంతకు ముందు టైలరింగ్ లో శిక్షణా పొందిన 30 మంది మహిళకూ శిక్షణా ద్రువ పత్రాలను భుాదాన్ పోచంపల్లి టూరిజం పార్కు లో అందజేశారు. ఈ సంధార్బంగా సంస్థ చైర్మెన్ బసాని అలివేలు జనార్ధన్ మాట్లాడుతూ మహిళలు ఈ శిక్షణా పొందడం ద్వారా స్వయం ఉపాధి పోంధవచ్చు అని తెలిపారు.