ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన క్రింద ఎన్నిక
పలిమేల సెప్టెంబర్ 29( ప్రజాజ్యోతి).//..పలిమేల మండలంలోని దమ్మురు గ్రామపంచాయతీ కి అరుదైన గౌరవం దక్కింది ప్రధాన మంత్రి ఆది ఆదర్శ్ గ్రామం ఎంపిక కావడం జరిగిందని ఎం పి డి ఓ ప్రకాష్ రెడ్డి తెలిపారు . దీనిలో భాగంగా గ్రామపంచాయతీలో సర్పంచ్ సుక్కమ్మ. ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి . సిసి రోడ్లు. మరియు మురుగు కాలువలు, గ్రామపంచాయతీ భవనము .బోర్లు విద్యుత్ స్తంభాలు, .గ్రామ పంచాయతీకి అవసరం ఉన్న వివిధ పనులకు అంచనాలు తయారు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం పీ పీ .కుర్సం బుచక్క తో పాటు ఆర్ డబ్ల్యూ యస్ .ఏ ఈ .సాయి రాం గ్రామ పంచాయితీ కార్యదర్శి .మాధవ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
- 4 views