ప్రశాంతంగా మున్సిపల్ సాధారణ సమావేశం
- మంగళపల్లి రామచంద్రయ్య.
- కమిషనర్ గుండె బాబు
మహబూబాబాద్/ తొర్రూరు సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి ).//..తొర్రూర్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ కమిషనర్ మాట్లాడుతూ పలు ఎజెండా అంశాలను ప్రవేశపెట్టి తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. దసరా ఉత్సవాల నిర్వహణ. అంబేద్కర్ నగర్ నందు బండమీద ఉన్న ముత్యాలమ్మ గుండానికి ఫినిషింగ్.