ఉచిత విద్య వైద్యం నిరుపేదలకు అందించడమే డాక్టర్ కేఏ పాల్ సంకల్పం
ప్రజా గాయకుడు గద్దర్
ప్రజా గాయకుడు గద్దర్
చౌటుప్పల్ సెప్టెంబర్ 3 ప్రజా జ్యోతి '. మునుగోడు ఉప ఎన్నికల్లో బిజెపి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని యాదాద్రి భువనగిరి జిల్లా బిజెపిఉపాధ్యక్షుడు రమన గొని శంకర్ దిమా వ్యక్తం చేశారు.
చౌటుప్పల్ సెప్టెంబరు 3 ప్రజా జ్యోతి. మునుగోడు లో నిర్వహిస్తున్న ముఖ్య నేతల సమావేశానికి వెళ్తున్న టిపిసిసి అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి శనివారం చౌటుప్పల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి, మండల , పట్టణ గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు రేవంత్ రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.