కొడంగల్, అక్టోబర్ 2(ప్రజాజ్యోతి),./// కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో ఆదివారం రోజు దౌల్తాబాద్ జడ్పిటిసి కోట్ల మైపాల్ ముదిరాజ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ అడుగుజాడల్లో నేటి యువత నడవాలని యువకులకు ఆయన పిలుపునిచ్చారు అనంతరం గ్రామంలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
- 6 views