కాజీపేట, సెప్టెంబర్30 (ప్రజాజ్యోతి)./...శ్రీశ్రీశ్రీ దేవి శరన్నవరాత్రులతో భాగంగా ఐదో రోజు శివశక్తి యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం శాకంబరి పూజ శాఖ దాత గాయత్రి స్వీట్స్ సమర్పించగా, మహా అన్నదాన నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో దేవీ ఉపాసకులు అయినవోలు ప్రవీణ్ కుమార్ శర్మ, రాపాక శ్రీనివాస్ శర్మ, శివశక్తి యూత్ సభ్యులు మిట్టపల్లి రవీందర్, బెదరకోట రంజిత్ కుమార్, నాగవెల్లి శ్రీధర్, గణేష్ సింగ్, కొదిరిపాక రఘు, కొదిరిపాక అశోక్, రౌతు కమల్, భరత్, రాజ్, హరి, ఆనంద్, సంతోష్, మనీ, గిరి, శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- 3 views