సెప్టెంబర్ 16 (ప్రజా జ్యోతి)మద్దిరాల మండలం ;మద్దిరాల గ్రామంలో మరియు మండల కేంద్రంలో జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ శ్రీ. SA రజాక్ గారి ఆధ్వర్యంలో డా. B R అంబెడ్కర్ గారి విగ్రహలకు పూల మాలలు వేసి, మన ముఖ్యమంత్రి వర్యులు గౌ. శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి చిత్రపటాలకు పాలాభిషేకాలు చేసి, అనంతరం తుంగతుర్తి లో జరుగు తెలంగాణ జాతీయ సమైక్యత వారోత్సవాలకు అధిక సంఖ్యలో తరలివెళ్లడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిలకర చంద్రమౌళి, గూడ వెంకట్ రెడ్డి, వడ్డాణం మధుసూదన్, మల్లాల నర్సయ్య, శేరి మోహన్ రెడ్డి,కొలగాని వెంకన్న, భూతం వీరమల్లు,సాయిలు,వల్లపు రమేష్, గోల్కొండ మల్లేష్, రాంపాక నాగరాజు,సతీశ్,రవి, మురళి,బాబురావు, పాల్వాయి లింగయ్య,నాగేల్లి రాములు, నగేష్, బొందెకొల విజయ్, బత్తిని గిరి, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు*
- 1 view