మహా అన్నదానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ కోటిరెడ్డి
(త్రిపురారం)సెప్టెంబర్ 09( ప్రజా జ్యోతి) గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుఈకోవాలని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు శుక్రవారం మండల కేంద్రంలో ని రామాలయం వద్ద నిర్వహించిన గణనాధునికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం వినాయక నగర్ కాలానికి చెందిన టి ఆర్ ఎస్ జిల్లా నాయకులు మర్తి భారత్ రెడ్డి నిర్వహించిన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఉమ్మడి నల్గొండ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి కి శాలువతో వినాయక నగర్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెఫడీ,ఎంపీపీ పాండమ్మ శ్రీనివాస్ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు మర్ల చంద్రారెడ్డి, టిఆర్ఎస్ మండల రైతుబంధు కోఆర్డినేటర్ అనుముల అనంతరెడ్డి నర్సిరెడ్డి, అనుముల శ్రీనివాస్ రెడ్డి, మజ్జిగపు అంజి రెడ్డి,గోపు కోటిరెడ్డి, బతుకు నాగయ్య, నగరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు
- 1 view