సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతిమద్దిరాల మండలం: తుంగతుర్తి శాసనసభ్యులు lగాదరి కిశోర్ కుమార్ గారి ఆదేశానుసారంమద్దిరాల గ్రామంలో నూతన పింఛన్ లబ్దిదారులకు కార్డులు పంపిణీ చేసిన సూర్యాపేట జిల్లా రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ ఎస్సే రజాక్ గారు .ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీరాం రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీమతి &శ్రీ ఇంతియాజ్ రజాక్, ఉప సర్పంచ్ మల్లాల నరయ్య ,వార్డు సభ్యులు చామకూరి లక్ష్మమ్మ మల్లయ్య, సూర అప్పరాములు, రాంపాక నాగరాజు, గ్రామ తెరాసలో టిఆర్ఎస్ సెల్విపార్టీ అధ్యక్షులు వడ్డాణం మధుసూదన్, యల్లు శివ్వారెడ్డి, కొలగాని వెంకన్న, శేరి వీరా రెడ్డి, దామోదర్ రెడ్డి, వల్లపు రమేష్, రాంపాక సతీష్, మురళి, తదితరులు పాల్గొన్నారు.
- 4 views