తెలకపల్లి, సెప్టెంబర్ 29 (ప్రజాజ్యోతి): మండలంలోని పెద్దపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి వద్ద ఏర్పాటుచేసిన దుర్గామాతను గురువారం జడ్పీ చైర్పర్సన్ పద్మావతి బంగారయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా దుర్గామాతను ఏర్పాటు చేసిన యువకులను జడ్పీ చైర్ పర్సన్ అభినందించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- 3 views