అచ్చంపేట సెప్టెంబర్ 21 ప్రజా జ్యోతి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమ నిర్మాత పద్మశాలి పితామహుడు కీర్తిశేషులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పదవ వర్ధంతి సందర్భంగా బుధవారం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కోట కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా గుప్తా స్కూలు అనాధ ఆశ్రమంలో వృద్ధులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కోట కిషోర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా తెలంగాణ రాష్ట్ర సాధన తొలి దశలో ఆయన కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు 1969 లో లక్ష్మణ్ తన మంత్రి పదవిని సైతం లెక్కచేయకుండా రాజీనామా చేసి సిద్ధాంతానికి కట్టుబడి పని చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు సైదులు రమేష్ సంతోష్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు
ఫోటో రైట్ అప్.వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్న నాయకులు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్