ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు
సెప్టెంబర్ 17 ప్రజా జ్యోతి. తెలంగాణ సమాజం నిజాం కబంధహస్తాల నుండి విమోచన పొందిన రోజు సెప్టెంబర్ 17 అని అల్లాపురం సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ దినోత్సవం సందర్భంగా శనివారం అల్లాపురం గ్రామపంచాయతీ ఆవరణంలో సర్పంచ్ కొలను శ్రీనివాస్ రెడ్డి జాతీయ పథకాన్ని ఎగరవేశారు.