ఆర్థిక సహాయం అందజేత

Submitted by mallesh on Wed, 14/09/2022 - 16:58
Financial aid provider

చౌటుప్పల్ సెప్టెంబర్ 14 ప్రజా జ్యోతి  . బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి అండగా ఉంటారని  ఏదుళ్ళు అరవింద్ రెడ్డి అన్నారు. చిన్న కొండూరు గ్రామానికి చెందిన తీగుళ్ళు ఇస్తారి పాడి గేదె మరణించిన విషయం తెలుసుకున్న, చలమల్ల కృష్ణారెడ్డి, ఇస్తారి కుటుంబానికి చేయూతనిస్తూ 20 వేల రూపాయలను ఆర్థిక సహాయంగాను డిసిసి కార్యదర్శి ఆకుల ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా బుధవారం అందజేశారు ఈ కార్యక్రమంలో  శ్యామ్ సుందర్, దోర్నాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చింతపల్లి వెంకటరెడ్డి, గడ్డం సత్యం, దోర్నాల బిక్షపతి, బక్క కిషన్, మేకల రాజు ,బోయ కృష్ణ, బక్క ప్రదీప్, మేకల బిక్షం , వెంకటేశం తీగుళ్ళు శ్రీను తదితరులు పాల్గొన్నారు