చౌటుప్పల్ సెప్టెంబర్ 14 ప్రజా జ్యోతి . బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి అండగా ఉంటారని ఏదుళ్ళు అరవింద్ రెడ్డి అన్నారు. చిన్న కొండూరు గ్రామానికి చెందిన తీగుళ్ళు ఇస్తారి పాడి గేదె మరణించిన విషయం తెలుసుకున్న, చలమల్ల కృష్ణారెడ్డి, ఇస్తారి కుటుంబానికి చేయూతనిస్తూ 20 వేల రూపాయలను ఆర్థిక సహాయంగాను డిసిసి కార్యదర్శి ఆకుల ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా బుధవారం అందజేశారు ఈ కార్యక్రమంలో శ్యామ్ సుందర్, దోర్నాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చింతపల్లి వెంకటరెడ్డి, గడ్డం సత్యం, దోర్నాల బిక్షపతి, బక్క కిషన్, మేకల రాజు ,బోయ కృష్ణ, బక్క ప్రదీప్, మేకల బిక్షం , వెంకటేశం తీగుళ్ళు శ్రీను తదితరులు పాల్గొన్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్