భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించిన చైర్మన్ వెన్ రెడ్డి రాజు కౌన్సిలర్ వనజ అనిల్

Submitted by mallesh on Sat, 17/09/2022 - 16:34
Chairman Ven Reddy Raju started the underground drainage works Councilor Vanaja Anil

చౌటుప్పల్ సెప్టెంబర్ 17 ప్రజా జ్యోతి //. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం లోని అన్ని వార్డులు సమగ్ర అభివృద్ధిని సాధిస్తాయని మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధి 5 వ , వార్డులో భూగర్భ డ్రైనేజీ పనులకు మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు స్థానిక కౌన్సిలర్ వనజ అనిల్ లు శంకుస్థాపన చేశారు. అనంతరం  కౌన్సిలర్ వనజ అనిల్ వార్డులోని పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ పొల్లోజు శ్రీధర్ బాబు, ఎండి బాబా షరీఫ్, ఆలే నాగరాజు, బండమీది మల్లేశం, ఉబ్బు వెంకటయ్య కాసర్ల శ్రీనివాస్ రెడ్డి కంశెట్టి భాస్కర్ , సందగళ్ళ సతీష్, అంతటి బాలరాజు, పెద్దగారి విగ్నేష్,  సురేష్, సామకూర యాదయ్య , వర్కాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు