సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితులు భారత బాలకిషన్ కు 60,000 రూపాయలు చెక్కును స్థానిక కౌన్సిలర్ దేవరాయ కుమార్ చేతులమీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.