ఉన్నత అధికారులా లేక ఉత్సవ విగ్రహాలా
గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:-జిల్లా అధికారులు క్రింది స్థాయి అధికారుల పనితీరుపై పర్యవేక్షణ చెయ్యడంలో విఫలమయ్యారుఅందుకే ఐజ మున్సిపాలిటి కమిషనర్ ఇష్ట రాజ్యాంగ వ్యవరిస్తున్నారు పారిశుద్ధ్య పనులలో నిర్లక్ష్యం సిజినల్ వ్యాధులతో ప్రజలు సతమతమౌతున్నా వివిధ వార్డుల్లో కనీసం బ్లీచింగ్ పౌడర్ చెల్లకపోవడం ఫాకింగ్ చెయ్యక పోవడం మిషన్ భగీరథ పైపులు లీక్ అయ్యి త్రాగు నీరు కలుషితం అవుతున్న నిమ్మకు నీరెత్తినట్లు వ్వవహరించడం .