పోంచపల్లి

పోచంపల్లిలో ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు

Submitted by krishna swamy on Sat, 17/09/2022 - 12:31
  • ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ
  • ప్రభుత్వ వైద్యాధికారుల సమక్షంలో మోడీ జన్మదిన వేడుకల కేక్ కటింగ్
  • బిజెపి ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలు
  • జెండా ఆవిష్కరించిన పట్టణ అధ్యక్షులు దోర్నాల సత్యం
  • అతిధులుగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కొంతం శంకర్ గౌడ్, జిల్లా కార్యదర్శి చింతల రామకృష్ణ, చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు ముసునూరి యాదగిరి, జిల్లా మహిళ మోర్ఛా ఉపాధ్యక్షులు సుశీల, సీనియర్ నాయకులు నోముల గణేష్ హాజరు
  • గ్రామ గ్రామన బిజెపి ఆధ్వర్యంలో విమోచన వే

పేదోడి అండ ఎర్రజెండా

Submitted by krishna swamy on Sat, 17/09/2022 - 11:07
  • అమరవీరులకు నిజమైన వారసులు కమ్యూనిస్టులే - ఎం డి జాంగిర్ సిపిఎం జిల్లా కార్యదర్శి 
  • ఘనంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు 
  • వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 16 (ప్రజా జ్యోతి) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు.

జాతీయ సమైక్యత ర్యాలీ జయప్రదం చేయండి - ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి

Submitted by krishna swamy on Fri, 16/09/2022 - 11:16

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి).తెలంగాణ జాతీయ సమైక్యత  వజ్రోత్సవాల సందర్భంగా  శుక్రవారం రోజున భువనగిరి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించనున్న సమైక్యతా ర్యాలీ జయప్రదం చేయాలని భూదాన్ పోచంపల్లి ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ సమైక్యతా ర్యాలీలో   మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ఐకెపి సంబంధించిన గ్రామ బుక్ కిపర్స్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు, అధికారులు, అనాధికారులు పెద్ద సంఖ్యలో అందరూ పాల్గొనాలని కోరారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షం- భువనగిరి నియోజకవర్గ టీఆర్ఎస్ యువజన విభాగం మాజీ అధ్యక్షులు చింతకింది కిరణ్

Submitted by krishna swamy on Fri, 16/09/2022 - 09:49

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి).తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత రంగానికి తగిన గుర్తింపు ఇస్తూ చేనేత రంగాన్ని అన్ని విధాలుగా వృద్ధి అభివృద్ధి చేస్తూ చేనేతను కాపాడుతూ రెండు కార్పొరేషన్ చైర్మన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా చేనేత పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భువనగిరి నియోజకవర్గ టీఆర్ఎస్ యువజన విభాగం మాజీ అధ్యక్షులు  చింతకింది కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సీఎం కేసీఆర్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది అన్నారు.

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం సహాయంతో దేవాలయం అభివృద్ధి పనులు

Submitted by krishna swamy on Thu, 15/09/2022 - 15:22

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి). భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంకు కాంగ్రెస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆర్థిక సహాయంతో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భోగ భానుమతి విష్ణు,  శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయం అధ్యక్షులు కూరపాటి వెంకటేశం ఉపాధ్యక్షులు చిట్టు మల్ల రమేష్ ప్రధాన కార్యదర్శి గుండు బాలకృష్ణ సహాయ కార్యదర్శి కురుపాటి భాస్కర్ కోశాధికారి గొట్టిముక్కల రాజు సభ్యులు ఉమేష్, రాము, మురళి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భారత లవకుమార్ పట్ట

ఎమ్మార్పీఎస్ నాయకులు అరెస్ట్

Submitted by krishna swamy on Tue, 13/09/2022 - 20:22

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) వీఆర్ఏలకు మద్దతుగా అసెంబ్లీ ముట్టడికి సిద్దమవుతున్న భూదాన్ పోచంపల్లి ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు ముందస్తు చర్యలో భాగంగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు అని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జ్ కొమ్మన బాల నరసింహ మాదిగ ఎమ్మార్పీఎస్ పోచంపల్లి పట్టణ అధ్యక్షులు పెద్దల శీను మాదిగ నాయకులు మూటపురం రవి మాదిగ ఉద్యమ నాయకులు మంచాల మధు మాదిగ నాయకులు కొమ్ము లక్ష్మణ్ మాదిగ, కుక్క దానయ్య మాదిగ, బాలయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు.

గౌసుకొండలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ

Submitted by krishna swamy on Tue, 13/09/2022 - 12:16

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) మండలంలోని గౌస్ కొండ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితులు కాసుల వీరేష్ గౌడ్ కు 20,000 రూపాయల చెక్కును స్థానిక సర్పంచ్ పక్కిర్ లావణ్య దేవేందర్ రెడ్డి టీఆరెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వాకిటి బాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

గౌసుకొండలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ

Submitted by krishna swamy on Tue, 13/09/2022 - 12:04

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) ; మండలంలోని గౌస్ కొండ గ్రామంలో స్థానిక పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితులు కాసుల వీరేష్ గౌడ్ కు 20,000 రూపాయల చెక్కును స్థానిక సర్పంచ్ పక్కిర్ లావణ్య దేవేందర్ రెడ్డి టీఆరెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు వాకిటి బాల్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారం మరువలేనిది అని కొనియాడారు.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

Submitted by krishna swamy on Tue, 13/09/2022 - 11:55

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డుకు స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితులు భారత బాలకిషన్ కు 60,000 రూపాయలు చెక్కును  స్థానిక కౌన్సిలర్ దేవరాయ కుమార్ చేతులమీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.