భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి).తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత రంగానికి తగిన గుర్తింపు ఇస్తూ చేనేత రంగాన్ని అన్ని విధాలుగా వృద్ధి అభివృద్ధి చేస్తూ చేనేతను కాపాడుతూ రెండు కార్పొరేషన్ చైర్మన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సందర్భంగా చేనేత పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా భువనగిరి నియోజకవర్గ టీఆర్ఎస్ యువజన విభాగం మాజీ అధ్యక్షులు చింతకింది కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ సీఎం కేసీఆర్ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది అన్నారు. నిరంతరం పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వంకు ప్రజలు చేనేత కార్మికులు రుణపడి ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్