నల్గొండ

నాగార్జునసాగర్‌ జలాశయం 16గేట్లు ఎత్తివేత

Submitted by venkat reddy on Tue, 13/09/2022 - 10:15
  • ఇన్‌ ఫ్లో -2లక్ష 76వేల 512క్యూసెక్కులు వరద 
  • 16క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల
  • వివరాలు వెల్లడించిన  ఎస్‌ఈ ధర్మానాయక్‌ ,డీఈ పరమేష్‌

నాగార్జునసాగర్‌(నిడమనూరు),సెప్టెంబర్12(ప్రజాజ్యోతి): కృష్ణానది వరద కొనసాగుతుండడంతో నాగార్జున సాగర్‌ జలాశయం 16క్రస్ట్ గేట్లను తెరిచి అధికారులు నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎస్‌ ఈ ధర్మానాయక్‌, డీఈ పరమేష్‌లు తెలిపారు.

గురవయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ

Submitted by venkat reddy on Mon, 12/09/2022 - 10:39

నిడమనూరు, సెప్టెంబర్11(ప్రజాజ్యోతి): నిడమనూరు మండలం వెనిగండ్ల గ్రామంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కట్టెబోయిన గురవయ్య యాదవ్  మాతృమూర్తి కట్టెబోయిన బాలమ్మ  ఇటీవల అనారోగ్యంతో మరణించింది. ఈవిషయంపై ఆదివారంవెనిగండ్ల గ్రామంలో కట్టెబోయిన గురవయ్య యాదవ్ నివాసంలో ఆమె చిత్రపటానికి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీమంకెన చిన్న కోటిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తాత్కాలిక మరమ్మతులకేనా ఈ వంతెన

Submitted by venkat reddy on Sun, 11/09/2022 - 10:06
  • ఏడాదికోసారి నిడమనూరు-బంకాపురం కల్వర్టు పై రాకపోకలు బంద్
  • నిడమనూరు-బంకాపురం మధ్య తెగిపోయిన వంతెన 
  • రెండేళ్ల చిలకవాగు వరద వల్లన వీదినపడ్డ ఓ కుటుంబం
  • ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన  పట్టించుకోని నాయకులు, అధికారులు
  • కాల్వర్టు కుంగిపోయిన వాగులో పండి ట్రాక్టర్ ట్రాలీ 
  • వరద తాకిడికి కల్వర్టపై కంపచెట్లు పడడంతో రాకపోకలు అంతరాయం లేకుండా చేస్తున్న గ్రామ స్థలు
  •  కల్వర్టు పై తాత్కాలికంగా మరమ్మత్తు లు చేసి మట్టిపోసిన స్థానిక ప్రజలు

నిడమనూరు,సెప్టెంబర్ 10(ప్రజాజ్యోతి) నిడమనూరు-బంకాపురం మధ్య కల్వర్టు తాత్కాలిక మరమ్మతులకేనా

అనిల్ సేవలు అభినందననీయం

Submitted by kareem Md on Sat, 10/09/2022 - 17:30
  • మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి
  • వెబ్ సైటు ను ప్రారంభిస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి.

హలియా,సెప్టెంబర్10(ప్రజా జ్యోతి); ఎకే ఫౌండేషన్ చైర్మన్ అనిల్ సేవలు అభినందన నియమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు.శనివారం హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఆయన చేతుల మీదుగా వెబ్ సైటుని అవిష్కరించారు.

వీఆర్ఏ వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Submitted by Sathish Kammampati on Sat, 10/09/2022 - 16:39
  •  సమ్మెను వెంటనే పరిష్కరించాలి

 నల్లగొండ సెప్టెంబర్ 10, (ప్రజాజ్యోతి) గత 48 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న వీఆర్ఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరికి మనోవేదన గురై ఆత్మహత్య చేసుకున్న మిర్యాలగూడ మండలం  ఉట్లపల్లి గ్రామ వీఆర్ఏ కంచర్ల వెంకటేశ్వర్లు మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ఒక  ప్రకటన లో  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వీఆర్ఏలు గత 48 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది వీఆర్ఏలు ప్రాణాలు కోల్పోయారని ఇవన్నీ ప్రభు

టిఆర్ఎస్ లో చేరిన గిరిజనులు

Submitted by veeresham siliveru on Thu, 08/09/2022 - 18:31
  • టిఆర్ఎస్ లో చేరికలు

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 8 ,ప్రజా జ్యోతి : సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ గుట్టలోని ఐదు దోమల తండా లో సిపిఐ కాంగ్రెస్ పార్టీ నుంచి 50 మంది గిరిజనులు గురువారం నాడు మాజీ ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనులకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వానికి అండగా ఉంటే మరిన్ని సౌకర్యాలు గిరిజనులకు అందుతాయని సూచించారు.

రిజర్వేషన్లు రాజ్యంగం కల్పించిన హక్కు:రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 15:39
  • ఎస్ఐ,కానిస్టేబుల్ పరీక్ష నోటిఫికేషన్లలో ప్రభుత్వం రిజర్వేషన్ అమలు చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన
  • కటాఫ్ మార్కుల  విషయంలో ఒకే విధానం సరికాదు
  • ఎస్సీ,ఎస్టీ,బీసీలకు తీవ్రమైన అన్యాయం
  • పారదర్శకత లేని ప్రశ్నాపత్రం వెంటనే సవరించాలి
  • కెవిపిఎస్,టివివి, ఎం.ఆర్.పి.ఎస్.

ఈనెల 11న వ్యవసాయ కార్మిక సంఘం పట్టణ మహాసభ విజయవంతం చేయాలి

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 15:31
  • దండెంపల్లి సరోజ

నల్లగొండ సెప్టెంబర్ 08,(ప్రజాజ్యోతి)తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నల్లగొండ పట్టణ మహాసభ సెప్టెంబర్ 11 ఆదివారం దొడ్డి కొమురయ్య భవన్లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సరోజ తెలిపారు.గురువారం మహాసభల ప్రచార కార్యక్రమం పట్టణంలోని 11వ వార్డు అర్బన్ కాలనీలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ పట్టణంలో గ్రామాలు విలీనం చేసిన తర్వాత పనులు లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

Submitted by Sathish Kammampati on Thu, 08/09/2022 - 14:55
  •  నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న చోట ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి

 జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నల్గొండ,సెప్టెంబర్8(ప్రజాజ్యోతి) వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసేటప్పుడు నీటి ప్రభావం ఎక్కువ ఉన్నచోట ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు.(సెప్టెంబర్ 9 )  శుక్రవారం వినాయక నిమజ్జనం కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.

ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

Submitted by kareem Md on Mon, 05/09/2022 - 15:39
  • ఉత్తమ ఉపాధ్యాయుడుని సన్మానిస్తున్న జిల్లా మంత్రివర్యులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి.

హలియా,సెప్టెంబర్05(ప్రజా జ్యోతి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు 2022 సం లో భాగంగా నల్లగొండ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికైన   అక్షయ హైస్కూల్,హాలియా కరస్పాండెంట్ షేక్ వహీద్ ని నల్లగొండ లో చిన వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయుడిని శాలువా, మెమొంటో,ప్రశంసా పత్రంతో ఘనంగా సన్మానించారు.