నల్గొండ

వర్షాకాలపు పోషకాల గని ఆ''కాకర

Submitted by venkat reddy on Sun, 04/09/2022 - 17:01
  • వర్షాకాలపు పోషకాల గని ఆ''కాకర''
  • మానవ శరీరానికి దివ్యౌషధం
  • మార్కెట్లో డిమాండ్ ఉన్న కాయ

నిడమనూరు, సెప్టెంబర్04(ప్రజాజ్యోతి) 

వినాయకుడికి పూజలు నిర్వహించిన రావుల బిక్షం-దుర్గమ్మ దంపతులు.

Submitted by Sathish Kammampati on Sun, 04/09/2022 - 16:41

గుర్రంపోడ్:సెప్టెంబర్ 04(ప్రజా జ్యోతి)వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుర్రంపోడు మండల కేంద్రంలోని పాత ఊరు కాలనీ యందు కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద ఆదివారం మండల కేంద్రానికి చెందిన రావుల బిక్షం-దుర్గమ్మ మరియు రావుల పరమేష్- గౌతమి దంపతులు వినాయకుడికి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచిపెట్టారు.

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా

Submitted by Sathish Kammampati on Sun, 04/09/2022 - 16:32

చిట్యాల సెప్టెంబర్ 04,(ప్రజాజ్యోతి)నల్లగొండ జిల్లా:అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కింద మురుగునీరు నిలవకుండా చూడాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఆరూరి శ్రీనివాసులు డిమాండ్ చేశారు ఆదివారం సిపిఎం డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించాలని మురుగు నీటిలో నిలబడి ధర్నా నిర్వహించారు

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

Submitted by Sathish Kammampati on Sun, 04/09/2022 - 16:29
  •  సీఎం సహాయనిధి పేదలకు గొప్ప వరం
  • నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాల సెప్టెంబర్ 04, (ప్రజాజ్యోతి)నల్లగొండ జిల్లా :ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను నల్లగొండ జిల్లా నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బంది పడేవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తుందని అన్నారు. మంజూరైన డబ్బులు సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు ఆయన సూచించారు.

రైతు భాందవుడు వైయస్సార్

Submitted by Sathish Kammampati on Fri, 02/09/2022 - 18:19

వైయస్సార్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి

హాలియా,సెప్టెంబర్ 02(ప్రజా జ్యోతి): రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపిన మహానీయుడు వైయస్సార్ అని మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. శుక్రవారం నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని నాగార్జునసాగర్ హాలియా మున్సిపాలిటీ లో ఘనంగా నిర్వహించారు.

స్మశాన వాటిక ఏర్పాటు చేస్తారా

Submitted by Sathish Kammampati on Fri, 02/09/2022 - 15:36

అనుముల సెప్టెంబర్ 02( ప్రజా జ్యోతి ) అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ ఏర్పాటు కాకముందు ఇబ్రహీంపేట గ్రామపంచాయతీలో స్మశాన వాటిక లేదు హాలియా మున్సిపాలిటీలో  ఇబ్రహీంపేట గ్రామ విలీనం చేసిన తర్వాత 3500 నుంచి4000 దాదాపు ప్రజలు నివసిస్తున్నారు అయినను స్మశాన వాటిక ఏర్పాటు చేయకపోవడం వలన కాలువ కట్ట మరియు సొంత భూములు ఆవాసాలుగా అయినవి.

దళితబంధు పథకం దేశానికే ఆదర్శం

Submitted by Sathish Kammampati on Fri, 02/09/2022 - 13:15
  • అన్నివర్గాల ప్రజల మెప్పు కోరే నాయకుడు కేసీఆర్ మాత్రమే
  • నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
  • వెంబాయి గ్రామంలో 17 మంది లబ్ధిదారులకు దళిత బంధు ఆస్తుల పంపిణీ

చిట్యాల సెప్టెంబర్ 02, (ప్రజాజ్యోతి )నల్లగొండ జిల్లా:అన్నివర్గాల ప్రజల మెప్పు కోరే నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని,ఆ ఆదర్శ పాలనతోనే దళితబంధు పథకం దేశానికే ఆదర్శమయ్యిందని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు, గురువారం నాడు చిట్యాల మండలంలోని వెంబాయి గ్రామంలో 17 మంది లబ్ధిదారులకు మంజూరైన దళితబంధు ఆస్తులను ఆయన  పంపిణీ చేశారు,ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శ పాల

ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక

Submitted by Sathish Kammampati on Thu, 01/09/2022 - 17:16
  • మునుగోడు తాజా మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

 చండూర్ సెప్టెంబర్1( ప్రజా జ్యోతి): మునుగోడు నియోజక వర్గంలో జరిగే ఉప ఎన్నిక రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక అని మునుగోడు తాజా మాజీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.బుధవారం చండూర్ మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కోడి గిరిబాబు రాజగోపాల్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో చేరారు.

తప్పని అదనపు భారం

Submitted by Sathish Kammampati on Thu, 01/09/2022 - 15:06
  • కేజీబీవీ (ఎస్ఓ)లకు అదనంగా ఆదర్శ హాస్టళ్ల బాధ్యతలు
  • విధుల్లో చేరాలని స్పష్టం చేసిన ప్రభుత్వం
  • అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రత్యేకాధికారులు

నిడమనూరు,సెప్టెంబర్01( ప్రజాజ్యోతి):కస్తూర్బాగాంధీ విద్యాలయం ప్రత్యేకాధికారులు (ఎస్ఓ)లకు ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల్లోని వసతిగృహాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించింది. పక్షం రోజుల క్రితమే వీరికి బాధ్యతలు అప్పగించినా అయిష్టత కారణంగా విధుల్లో చేరలేదు. తాజాగా ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపల్ ను న్యాయస్థానం ఆదేశాల మేరకు పర్యవేక్షణ బాధ్యతల నుంచి తప్పించిన ప్రభుత్వం వీరి బాధ్యతలను కేజీబీవీ ఎస్ఓలకు అప్పగించింది.

సంస్థాన్ నారాయణపూర్ మండలంలో రోడ్ల దుస్థితి

Submitted by Sathish Kammampati on Thu, 01/09/2022 - 14:19
  • అధ్వాన్నమైన రోడ్లు-  ఆందోళనకు సిద్ధమవుతున్న అఖిలపక్షాలు

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 1 ( ప్రజా జ్యోతి) మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలోని రోడ్లు అద్వానస్థితికి చేరుకున్నాయి. చౌటుప్పల్ నల్గొండ వెళ్లే ప్రధాన రహదారి తప్ప మిగతా అన్ని రోడ్లు గుంతల మయంగా మారిపోయాయి.  గత దశాబ్ద కాలంగా నియోజకవర్గంలోని రోడ్లు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల గుంతల మయంగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. చౌటుప్పల్ నుంచి తంగడపల్లి వరకు అద్వాన్నంగా ఉన్న రోడ్డును ఇటీవలనే కొంతమేరకు మరమ్మతులు చేశారు.