మహబూబాబాద్

ప్రశాంతంగా మున్సిపల్ సాధారణ సమావేశం

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:37
  • మంగళపల్లి రామచంద్రయ్య.
  • కమిషనర్ గుండె బాబు

మహబూబాబాద్/ తొర్రూరు సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి ).//..తొర్రూర్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సాధారణ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ కమిషనర్ మాట్లాడుతూ పలు ఎజెండా అంశాలను ప్రవేశపెట్టి తీర్మానాలు చేయడం జరిగిందన్నారు. దసరా ఉత్సవాల నిర్వహణ. అంబేద్కర్ నగర్ నందు బండమీద ఉన్న ముత్యాలమ్మ గుండానికి ఫినిషింగ్.

భగత్ సింగ్ జయంతి అధికారికంగా నిర్వహించాలి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 10:34
  • ఎస్ ఎఫ్ ఐ మహబూబాబాద్ డివిజన్ కార్యదర్శి గుగులోతు సూర్య ప్రకాష్ డిమాండ్
  •      జిల్లా పట్టణ కేంద్రం లో ఘనంగా జయంతి 

 మహబూబాబాద్ బ్యూరో సెప్టెంబర్ 28 (ప్రజాజ్యోతి) .//..అఖిలభారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ దగ్గర భగత్ సింగ్ విగ్రహం వద్ద భగత్ సింగ్ 115 జయంతి పురస్కరించుకొని భగత్ సింగ్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలు వేసి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సూర్య ప్రకాష్ మాట్లాడుతూ భగత్‌సింగ్‌ జీవితం 24  ఏండ్లే కానీ, ఆ స్వల్ప జీవిత కాలంలోన

తోటి ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ఉద్యోగులు

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 09:53

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి):  తోటి ఉద్యోగి అనారోగ్యంతో  మృతి చెందగా ఉద్యోగులంతా కలిసి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి  తమ మంచితనాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే  మహబూబాద్ జిల్లా గూడూరు మండలం లో 108 పైలట్ గా వక్కేల్లి లక్ష్మణ్ విధులు నిర్వహిస్తున్న క్రమం లో అనారోగ్య సమస్య తో మృతి చెందడం జరిగింది. లక్ష్మణ్ కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ఉద్యోగులు అధికారులు అంత కలిసి విరాళాలు జమ చేసి తొంబై ఐదు వేల రూపాయలను సుకన్య యోజన పథకం కింద మృతుని పాప పేరు మీద జమ చేశారు.

మాట ఇచ్చి తప్పడం కెసిఆర్ కు అలవాటే

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 09:48
  • గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ జీవ ఇవ్వకుంటే ఉద్యమం తప్పదు 
  • అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన
  •  ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి గుగులోతు భీమా నాయక్

 మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి):  మాట ఇచ్చి తప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటేనని గిరిజనులకు ఇస్తానన్న 10% రిజర్వేషన్ జీవో ను వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి గుగులోతు భీమా నాయక్ డిమాండ్ చేశారు.

కొండ లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శం బాపూజీ జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ శశాంక్

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:30

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి):  తెలంగాణ రైతాంగ పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధనలో  కీలకపాత్ర పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శ ప్రాయులుగా  నిలిచారని జిల్లా కలెక్టర్ కె.శశాంక అన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని మంగళవారం  జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను స్మరించుకుంటూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తొలితరం పోరాట యోధుడని, ప్రజల పట్ల నిబద్ధత, కార్యదక్షత తో, నిజాయితీగా రాజకీయాల్లో ర

5 లక్షల రూపాయలతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

Submitted by veerareddy on Wed, 28/09/2022 - 12:16

మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి): మహబూబాబాద్ మండలం లోని పర్వతగిరి గ్రామంలో మంగళవారం 5 లక్షల రూపాయలతో సిసి రోడ్డు పనులను మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ కొబ్బరికాయ కొట్టి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
జెడ్పిటిసి లునవత్ ప్రియాంక, సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ & మండల నాయకులు మరియు తదితరులు ఉన్నారు.

మహబూబాద్ లో కొనసాగుతున్న రైతు గోస బీజేపీ భరోసా యాత్ర

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:55

పూస పల్లి లో బైక్ యాత్రను ప్రారంభించిన బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు 

పోడు భూములకు త్వరలోనే పట్టాలి ఇస్తాం

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:50

విపక్షాల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు 

అభివృద్ధిని చూపించే ఓటు అడుగుతాం 

ఎమ్మెల్యే శంకర్ నాయక్