కెసిఆర్ వ్యాఖ్యల పై భగ్గుమన్న ఆదివాసీ గిరిజనులు సి ఎం దిష్టిబొమ్మ దహనం
ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 18, (ప్రజా జ్యోతి)
ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 18, (ప్రజా జ్యోతి)
ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 18, (ప్రజా జ్యోతి)
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ఐఎ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పరచుకొని,ఉగ్రవాద కార్యకలాపాల పై శిక్షణ ఇస్తున్నారని అందిన సమాచారం మేరకు ఎన్ఐఎ అధికారులు పలుచోట్ల దాడులు నిర్వహించి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మదీనా కాలనీలో తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఎ అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. మహమ్మద్ ఇమ్రాన్, అబ్దుల్ మొబిన్,అనే ఇద్దరినీ ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.