నాంపల్లి, అక్టోబర్ 2( ప్రజాజ్యోతి): మండల కేంద్రానికి నూతన ఎస్సైగా నాగరాజు రావుల ఆదివారం నాడు బాధ్యతలు స్వీకరించారు. సైబర్ క్రైబ్స్ నల్గొండ నుంచి నాంపల్లికి బదిలీ పై వచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల ప్రజా ప్రతినిధులు, వివిధ నాయకులు, యువజన సంఘాలు, పత్రికా విలేకరులు మండల ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. గతంలో పనిచేసిన ఎస్ఐ డి. హరీష్ రెడ్డి నల్గొండకు బదిలీ అయ్యారు.
- 5 views