పాలక వీడు,అక్టోబర్2(ప్రజా జ్యోతి): పాలక వీడు మండలoయల్లాపురం గ్రామంలో కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేరేడుచర్ల మార్కెట్ డైరెక్టర్ తీగల శేషిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమాని ప్రారంభించిన తెరాస మండల అధ్యక్షులు కె అంజిరెడ్డి, దర్గారావు ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, తెరాస మండల నాయకులు సైదులు, వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గో న్నారు.
- 1 view