గురుకులాలలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
- జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
- సెప్టెంబర్ 5 నుంచి 11 వరకు గురుకులాలలో పారిశుధ్య వారోత్సవం
- స్వచ్చ గురుకుల పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, ప్రతినిధి,( ప్రజాజ్యోతి), సెప్టెంబర్ -03: జిల్లాలో ఉన్న గురుకులాలలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఆదేశించారు.