మహ ముత్తారం ప్రజా జ్యోతి న్యూస్ సెప్టెంబర్ 6: మహా ముత్తారం మండలం ములుగు పల్లి గ్రామ పంచాయతీ లో సర్పంచ్ దూలం మల్లయ్య గౌడ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజల కు ఓటర్ కార్డులపై అవగాహన కల్పించడం జరిగిందని అదే విధంగా క్రొత్తగా మంజూరు అయిన ఫించను పత్రాలను ఫించన్ దారులకు పంపిణి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లక్ష్మి, ఉప సర్పంచ్ దయ్యాల మీన, వార్డు సభ్యులు చిర్ర లీలా దేవి, పెద్దల సువర్ణ, కో ఆప్షన్ పెండ్యాల సాంబయ్య, అంగన్వాడి టీచర్లు ప్రమీల, స్వప్న, రాజ సమ్మక్క, గ్రామ ప్రజలు, మహిళలు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గోన్నారు
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్