దమ్ముర్ గ్రామ పంచాయతీకి అరుదైన గౌరవం

Submitted by srinivas on Thu, 29/09/2022 - 16:57
A rare honor for Dammur Gram Panchayat

 ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన క్రింద  ఎన్నిక  

పలిమేల సెప్టెంబర్ 29( ప్రజాజ్యోతి).//..పలిమేల మండలంలోని   దమ్మురు గ్రామపంచాయతీ కి అరుదైన గౌరవం  దక్కింది ప్రధాన మంత్రి ఆది ఆదర్శ్ గ్రామం ఎంపిక కావడం జరిగిందని ఎం పి డి ఓ ప్రకాష్ రెడ్డి తెలిపారు . దీనిలో భాగంగా గ్రామపంచాయతీలో  సర్పంచ్ సుక్కమ్మ.  ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి . సిసి రోడ్లు. మరియు మురుగు కాలువలు, గ్రామపంచాయతీ భవనము .బోర్లు విద్యుత్ స్తంభాలు, .గ్రామ పంచాయతీకి అవసరం ఉన్న వివిధ పనులకు అంచనాలు తయారు  చేయడం జరిగిందని   తెలిపారు  ఈ కార్యక్రమంలో   ఎం పీ పీ .కుర్సం బుచక్క తో పాటు ఆర్ డబ్ల్యూ యస్  .ఏ ఈ .సాయి రాం గ్రామ పంచాయితీ కార్యదర్శి .మాధవ్ వివిధ శాఖల అధికారులు  పాల్గొన్నారు.