పండుగలు జాతి ఐక్యతకు దోహదపడతాయి
సామాజిక విప్లవానికి స్వతంత్ర ఉద్యమానికి పండుగలు తోడ్పాటునందించాయి
- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
సామాజిక విప్లవానికి స్వతంత్ర ఉద్యమానికి పండుగలు తోడ్పాటునందించాయి
- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
రంగు రంగుల పూలతో, కాషాయపు, మామిడి తోరణాలతో 4వ వార్డులో పండుగ వాతావరణం
జిల్లాలో వర్షపునీరు, డ్రైయిన్ వాటర్ సులభంగా వెళ్లేందుకు శాశ్వత పరిష్కారం చేస్తాం
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 29 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : భారీ వర్షాల ప్రభావం వల్ల మహబూబ్ నగర్ లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
-- లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం
-- 10-15 సెంటి మీటర్ల పైగా వర్షం నమోదు.
-- అప్రమత్తమైన అధికార యంత్రాంగం .
-- సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు.
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 28 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించి పరిష్కరించమని మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ని కోరడం జరిగింది.
-74 మంది అనాధలకు పండ్లు, అన్నదాన కార్యక్రమం చేసిన ముయ్యలి చెన్నయ్య, కుటుంబ సభ్యులు
--డబల్ బెడ్ రూమ్ ల అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలి
--మహబూబ్ నగర్ అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రశేఖర్
మహబూబ్ నగర్ , సెప్టెంబర్ 24 ( ప్రజాజ్యోతి ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని , ఎదిర , 4వ వార్డ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు హేమచంద్రుడు, నాల్గవ వార్డు కౌన్సిలర్ యాదమ్మ హనుమంతు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు రంగు రంగు పూలచే పెద్ద పెద్ద బతుకమ్మలను తయారుచేసారు.