మద్వార్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం
- భక్తిశ్రద్ధలతో, భజనలతో విగ్రహాల తరలింపు
- స్వామివారి లడ్డూ ప్రసాదానికి వేలం పాటలో పోటా పోటీ
మక్తల్, సెప్టెంబర్ 5, ( ప్రజా జ్యోతి న్యూస్) మండల పరిధిలోని మాధవరం గ్రామంలో ఆ దేవదేవుడైన విగ్నేశ్వరుని ఐదు రోజుల పాటు గ్రామస్తులు వీధి వీధిలో ప్రతిష్టించిన స్వామిని భక్తితో భజనతో నైవేద్యాన్ని సమర్పించి కొలిచారు. అనంతరం స్వామి వారిని నిమజ్జనానికి తరలిస్తున్న సందర్భంలో గణేష్ ల ముందు భక్తి పాటలతో భజనలతో స్వామి వారిని కొలుస్తూ నిమజ్జనం చేశారు.
లడ్డు వేలం పాటలో పోటాపోటీ