గుర్రంపోడ్:సెప్టెంబర్ 11(ప్రజా జ్యోతి) గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన జాల యాదయ్య యాదవ్ కుమారుడు సందీప్-మౌనిక ల కుమారుడు రుద్రాంష్ యాదవ్ జన్మదిన వేడుకలను ఆదివారం ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ సన్నిధిలోని శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు.ఈ జన్మ దిన వేడుకలకు గుర్రంపోడు జెడ్పీటీసీ గాలి సరిత రవికుమార్ గౌడ్ హాజరై చిన్నారిని ఆశీర్వదించి శుభాశీస్సులు అందజేశారు.ఈ కార్యక్రమంలో వెలుగు వెంకటాద్రి ముదిరాజ్,బొమ్ము అశోక్,రావుల ఏడుకొండలు గౌడ్,ఇటికాల శ్రీనివాస్,మునగాల నరసింహ, పోలేపల్లి సైదులు,ఇటికాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
- 2 views