నడిగూడెం, సెప్టెంబర్ 15 ,ప్రజాజ్యోతి: పిల్లల ఆరోగ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండే విధంగా చూసుకుంటుందని జాతీయ నులుపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చాకిరాల గ్రామంలో స్థానిక శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ జాతీయ నిలిపురుగుల దినోత్సవం కార్యక్రమం ప్రారంభించి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యతాకుల జ్యోతి మధుబాబు మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సంపెట ఉపేందర్ డిసిసిబి డైరెక్టర్ కొండా సైదయ్య ఎంపీడీవో ఎం ఎర్రయ్య, డాక్టర్ లక్ష్మీప్రసన్న, గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్ , యాతాకుల వీరస్వామి, దేవబత్తి సురేష్ ప్రసాద్, ఉప సర్పంచ్ నసీమా, ఏఎన్ఎం సింధుజ, రాధా, అంగన్వాడి టీచర్ రేణుక, కొండలమ్మ ఉషారాణి పాఠాశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాల లోని పిల్లలకు, అంగన్వాడీలోని ఒకటి నుంచి 19 సంవత్సరాల్లోపు పిల్లలకు మందులు మింగించడం జరిగినది.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్