పాలక వీడు,సెప్టెంబర్21(ప్రజా జ్యోతి): పాలకీడు మండలంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసి వేలిముద్రలు పడక వేతనాలు అందని వారికి మండల పరిషత్ కార్యాలయంలో పరిష్కారం లభిస్తుందని ఎంపీపీ బూక్య గోపాల్ నాయక్ సూచించారు. కూలీలు ఆధార్ కార్డు, జాబ్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ జెరాక్స్ కాపీ లతో మండల పరిషత్ కార్యాలయం లో అప్డేట్ చేయించుకొనే అవకాశం ఉందని తెలిపారు. ఆ తరువాత సమీప పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు నుండి ఉపాధి హామీ డబ్బులు పొందవచ్చన్నారు.కార్యక్రమంలో ఎం పి డి ఓ శ్రీనివాస్ రెడ్డి, ఎ పి ఓ సందీప్ రెడ్డి, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్