నూతన వధూవరులను ఆశీర్వదించిన తెరాస నాయకులు

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 10:45
Terasa leaders blessed the newlyweds

పెన్పహాడ్ మండలం సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి): పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మస్తాన్ - జాన్ బి ల కుమార్తె షేక్ రేష్మ - నాగుల్ మీరా వివాహానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యవర్గ సభ్యులు ఒంటెద్దు నరసింహారెడ్డి, మండల ఎంపిపి నెమ్మాది బిక్షం ముఖ్య అతిథులుగా హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు  ఈ కార్యక్రమంలో మండల పిఎసిఎస్ చైర్మన్ లు వెన్న సీతారాం రెడ్డి నాతల జానకి రామ్ రెడ్డి, అనంతారం సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, దూపాడు సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు, అనాజీపురం సర్పంచ్ చెన్ను శ్రీనివాస్ రెడ్డి,టిఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు తుమ్మల ఇంద్రసేన రావు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పొదిల నాగార్జున, జిల్లా నాయకులు,సముద్రాల రాంబాబు, పెన్పహాడ్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఆవుల అంజయ్య యాదవ్ , చెన్ను సుదర్శన్ రెడ్డి, దంతాల వెంకటేశ్వర్లు,జిల్లా యువజన నాయకులు మామిడి శోభన్ బాబు గౌడ్, టిఆర్ఎస్వి మండల అధ్యక్షులు బోలక లింగయ్య తదితరులు పాల్గొన్నారు.