గుర్రంపోడ్:సెప్టెంబర్ 06(ప్రజా జ్యోతి) గ్రామాలలో మౌలిక వసతుల కల్పనే తెరాస రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని నల్గొండ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మంచికంటి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని చింతగూడెం గ్రామపంచాయతీలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామ పంచాయతీల అభివృద్దే ధ్యేయంగా ప్రతి గ్రామపంచాయతీలో హరితహారం మొక్కలు,వైకుంఠధామాలు,ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్,సీసీ రోడ్లు, డ్రైనేజీలు మొదలైన అభివృద్ధి పనులతో గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకుడు పాశం గోపాల్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పాల్వాయి కరుణ శ్రీనయ్య,తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు పేర్ల జైపాల్ రెడ్డి, అమరవాది ఇస్తారి,బిక్షం గౌడ్,గిరి, సతీష్,హరిత,సన్నాయిల వెంకటయ్య,సతీష్,బాలయ్య,మంజుల,ఏడుకొండలు,సైదులు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్