దేవరుప్పుల

దేవర్పుల బస్టాండ్ ను పరిశీలించిన ఆర్టీసీ విజిలెన్స్ పోలీసులు

Submitted by sridhar on Tue, 13/09/2022 - 11:30
  • బస్టాండ్ స్థలాన్ని పరిశీలించి వాస్తవ నివేదిక అందజేస్తాం
  • డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఎం రామమూర్తి

కాంగ్రెస్ యూత్ నాయకుల ముందస్తు అరెస్ట్

Submitted by sridhar on Mon, 12/09/2022 - 15:53

దేవరుప్పుల సెప్టెంబర్12, ప్రజాజ్యోతి:- రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని నెలలుగా వీఆర్ఏలు తహశీల్ధారు  కార్యాలయాల ముందు  నిరసన దీక్షలు చేపడుతుండగా అందులో భాగంగా ఈ రోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ హామీలు ఇవ్వని యెడల అసెంబ్లీ ముట్టడి చేస్తామని విఆర్ఏలు తెలిపగఅందుకు విఆర్ఏలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడికి సిద్దంగా ఉన్న దేవరుప్పుల మండల కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ముందస్తుగా సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసి దేవరుప్పుల పోలీస్ స్టేషన్ కు తరలించారు.అరెస్టు అయిన వాళ్ళలో మండల యూత్ కాంగ్రెస్ అధ

మృతుని కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత

Submitted by Ashok Kumar on Sat, 10/09/2022 - 16:35

దేవరుప్పుల, సెప్టెంబర్ 09, ప్రజాజ్యోతి:- జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మన్పహాడ్ గ్రామానికి చెందిన జోగు సోమయ్య (85) అనే వ్యక్తి ఇటివల అనారోగ్యంతో మృతిచెందాడు. శనివారం సర్పంచ్ వర్రే మధు వారి నీ నివాసానికి వెళ్లి వారి చిత్ర పటానికి పుల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, 50 కిలోల బియ్యాన్ని అందచేసి మానవత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా వర్రే మధు మాట్లాడుతూ.. గ్రామంలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన తను ముందుండి ఆదుకుంటానని అన్నారు. కాగా సర్పంచ్ ను పలువురు అభినందించారు.