కల్వకుర్తి సెప్టెంబర్ 28 ప్రజాజ్యోతి.//./..అనారోగ్యంతో బాధపడుతూ బెక్కెర గ్రామ ఉపసర్పంచ్ పార్వతమ్మ ఇటీవల మృతి చెందింది.. విషయం తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ సభ్యులు పార్వతమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బుదవారం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సమకూర్చిన 10 వేల రూపాయలను కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో బాల్ రెడ్డి,శివ రెడ్డి,శ్రీరాములు,వార్డు సభ్యులు మల్లేష్,శ్యామల్ రెడ్డి, మతంగి శ్రీనివాసులు,గోరటి శ్రీను, రాంబాబు,శేఖర్ రెడ్డి,భగవంతు.ఫౌండేషన్ సభ్యులు హసన్,తదితరులు పాల్గొన్నారు.
- 1 view